Ram Charan: కడప దర్గాను దర్శించుకున్న రామ్ చరణ్.. గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఫ్యాన్స్
అమీన్పీర్ దర్గా 80వ నేషనల్ ముసాయిరా గజల్ ఈవెంట్లో ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారు రామ్చరణ్. హైదరాబాద్ నుంచి కడప చేరుకున్న రామ్చరణ్కు..అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కడపలో సందడి చేశారు..గ్లోబల్ స్టార్ రామ్చరణ్. కడప పెద్ద దర్గాను దర్శించుకున్న చెర్రీ..కాసేపట్లో జరిగే ఉరుసు ఉత్సవాల్లో కూడా పాల్గొనబోతున్నారు. అమీన్పీర్ దర్గా 80వ నేషనల్ ముసాయిరా గజల్ ఈవెంట్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు రామ్చరణ్. హైదరాబాద్ నుంచి కడప చేరుకున్న రామ్చరణ్కు..అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. శనివారం మొదలైన కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు.. ఈనెల 20వరకు సాగనున్నాయ్. మొదటి రోజు గంధం కార్యక్రమం నిర్వహించగా.. తర్వాత రోజు ఉరుసు ఉత్సవం జరిగింది. గంధం మహోత్సవం ఈవెంట్కు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ హాజరయ్యారు. కుటుంబంతో కలిసి గంధం కార్యక్రమంలో పాల్గొన్నారు ఏఆర్ రెహ్మాన్. ఇవాళ జరుగుతున్న ముషాయిరా గజల్ ఈవెంట్కి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు రామ్చరణ్.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827